రిపోర్టర్ రాజారెడ్డి .. ధారావాహిక-5
ఒక్కసారిగా మిత్రుడు నరసింహా అలా వంద రూపాయలు అడిగే సరికి రాజారెడ్డి మనస్సు కలుక్కుమన్నది. వెంటనే జేబులు తడుముకున్నాడు. మొత్తం వెతికినా చేతికి యాభై రూపాయలకు మించి దొరకలేదు. ఏదో తప్పు చేసినవాడిగా ముఖం పెట్టుకొని… ” నరసింహా….. యాభయ్యే ఉన్నయ్…
