వృద్ధాప్య పింఛన్ కోసం 7,37,471 మంది దరఖాస్తులు… చివరి రోజు 1.11 లక్షల దరఖాస్తులు..
ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు 57 ఏండ్లకే కుదించడంతో వీటిని పొందేకు చాలా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఆగస్టు నెలాఖరుతో దరఖాస్తులకు చివరి తేదీ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 7,37,471 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ పరిధిలో…
