బీజేపీకి ఇది చెంపపెట్టు తీర్పు.. జాతీయ స్థాయిలో బీఆరెస్ను అడ్డుకునేందుకు అడ్డమైన దారులు తొక్కిన బీజేపీకి తగిన గుణపాఠం చెప్పిన మునుగోడు ప్రజలు…. ఇది కేసీఆర్కు వెయ్యేనుగల బలం… ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ …నిజామాబాద్లో సంబురాలు…
మునుగోడులో టీఆరెస్ విజయం సాధించడంతో టీఆరెస్ శ్రేణులు నిజామాబాద్లో సంబురాలు చేసుకున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తన క్యాంపు కార్యాలయం ముందు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచి పెట్టారు. టీఆరెస్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం…