బాయిల్డ్ రైస్ కష్టాలు గట్టెక్కేదెలా? వరి విస్తీర్ణం తగ్గాలి.. సన్నాలు పెరగాలి..
బాయిల్డ్ రైస్ తీసుకోబోమని ఎఫ్సీఐ చెప్పడంతో ఇప్పుడు రైస్ మిల్లర్లు, రైతుల పరిస్థితి గందరగోళంలో పడింది. ఇది ప్రభుత్వానికీ ఓ ప్రధాన సమస్యే. మొన్నటి వరకు ప్రభుత్వం మద్దతు ఇచ్చి, కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడమే కష్టమనే భావనలో ఉంది.…