Tag: farmers visiting

నాడు కాళేశ్వరం… నేడు ఎస్సారెస్పీలో జల కాళేశ్వరం… పునరుజ్జీవం పథకం సందర్శనం మూడ్‌లో రైతన్నలు.. ఎస్సారెస్పీ కాళేశ్వరం జలాలను సందర్శించిన కమ్మర్‌పల్లి మండల రైతులు… భోజన సౌకర్యం కల్పించిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి….

ఎస్సారెస్పీలో రివర్స్‌ పంపింగ్‌ ద్వారా కాళేశ్వరం నుంచి వచ్చి చేరుతున్న జలదృశ్యాలను వీక్షించేందుకు రైతులు శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు తీరంలోని ముప్కాల్‌ పంప్‌హౌజ్‌ వద్దకు తరలి వస్తున్నారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని బషీరాబాద్‌, చౌట్‌పల్లి గ్రామాల రైతులు బస్సుల్లో…

You missed