జనవరి 15 లోగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి… రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 29 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి .. బీపీఎల్ కుటుంబాలు, రేషన్ కార్డులున్నవాళ్లు, అద్దె ఇళ్లలో ఉన్న పేదలు అర్హులు- కలెక్టర్లను ఆదేశించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు రాష్ట్రంలోని పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులకు లబ్ధిదారుల ఎంపికను జనవరి 15 వ తేదీ లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్…