కదన దిక్సూచి కవిత … విజయం దిశగా దిశా నిర్దేశం .. మెట్టెంటి నుంచే జంగ్ సైరన్ .. విజయ యాత్రను తలపించిన కవిత పాదయాత్ర
నిజామాబాద్ జిల్లాలో రాబోయే శాసనసభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయ పతాకాన్ని ఎగురవేయడమే లక్ష్యంగా ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జంగ్ సైరన్ మోగించారు. నిజామాబాద్ జిల్లాలో విజయాలను ఖరారు చేసే దిశగా ఇటీవలే కవిత పూర్తి…
