లక్షకోట్లు గంగలో! వెంటాడుతున్న కాళేశ్వరం పాపం! బీఆరెస్ పలాయనవాదం… తప్పించుకునే చాన్స్ లేని వైనం…! అసెంబ్లీ వేదికగా జనం ముందుకు కూలేశ్వరం కహానీ
(దండుగుల శ్రీనివాస్) ప్రజల జీవనాధారంగా బీఆరెస్ చెప్పుకున్న కాళేశ్వరం చివరకు ప్రజల సొమ్మును గంగపాలు చేసిన ప్రాజెక్టుగా బయటపడింది. సగం ఇంజినీర్గా తనకు తాను గొప్పలు చెప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి పర్యవేక్షణ, కర్త, కర్మ, క్రియ.. అన్నీ తానుగా నిర్మించిన కాళేశ్వరం…
