మోదీ గారు…ఇండియా పర్యాటక రంగం చాలా అద్వాన్నం గా ఉన్నది సర్…గోవా కు అసలు విదేశీయులు రావడం లేదు…దీనికి కారణాలు…

పర్యాటక ప్రదేశాలలో దోపిడీలు,మోసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి…

పర్యాటక ప్రదేశాలలో ‘ఫలానా’ వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇగ వాళ్ళు చేసే మోసాలు,చెప్పే రేట్లు,ఆ వస్తువు కొనే దాకా వాళ్ళు బలవంతం చెయ్యడం వంటివి చూస్తే ఎప్పుడు ఇంటికి పోదామా అని అనిపిస్తుంది….

ఇగ…నేను జీవితంలో ఇండియా లో ఏ పర్యాటక ప్లేస్ కు పోవద్దు అని డిసైడ్ అయ్యాను…

నాకు శక్తి ఉంటె ఏ దుబాయ్ కో,యూరోప్ కో పోతాను తప్పా….ఇండియా లో ఏ ప్లేస్ కు సుక పోను….!!

Katpally Santhosh Reddy

You missed