Raithu Bandhu: రైతు బంధు వారోత్సవాలు.. రైతులను మరింత దగ్గర చేసుకునేందుకు కరెక్టు సందర్బం.. కానీ…
ఈ నెల పదవ తారీఖుతో రైతుబంధు పథకం కింద ఇప్పటి వరకు మొత్తం 50వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోచేరనున్నాయి. ఈ సందర్బంగా ఆ వేడుక.. ఓ పండుగ.. ఓ సంబురం నిర్వహించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చాడు పార్టీ శ్రేణులకు. కరెక్టు సందర్బం.…