తిరుమలలో దర్శనం అపవిత్రం, అన్యాయం… ఇది తెలిసినా ఏమీ చెయ్యరు. ఎందుకంటే.. ఆదాయం తగ్గిపోతుంది.. రూల్స్ను అడ్డం పెట్టుకుని జనాలను కుక్కుతుంటారు..
అపవిత్రం,అన్యాయం దర్శనం….!! తిరుమల గుడిని కట్టినప్పుడు రోజుకు 500 మంది ప్రశాంతంగా దర్శనం చేసుకునేటట్టు డిజైన్ చేసి కట్టిండ్రు… కానీ ఇప్పుడు అదే గుడిలో రోజుకు 75 వేల మంది దర్శనం చేసుకుంటున్నారు…దీనికోసం క్యూ లైన్లలో గంటలకు గంటలు కొన్ని సార్లు…
