Tag: thirupathi venkanna darshnam

తిరుపతి వెంకన్న సేవలో తరించిన టీఎస్‌ ఆర్టీసీ.. బస్సులలో విజయవంతంగా సురక్షితంగా శ్రీవారిని దర్శించుకున్న 1,14,565 మంది ప్రయాణికులు… ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ చొరవతో భక్తులకు మరింత సులభతరం,చేరువైన తిరుపతి దర్శనం.. ఆర్టీసీకి పెరిగిన ఆదాయం.. నమ్మకం.. ఈ ప్యాకేజీని ప్రారంభించిన ఎనిమిది నెలలలో పెద్ద ఎత్తున భక్తులు టిఎస్ఆర్టిసిని ఆదరించడం సంతోషంగా ఉంది.. టిఎస్ ఆర్టిసి సంస్థ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి- టిఎస్ఆర్టిసి చైర్మన్, బాజిరెడ్డి గోవర్ధన్

హైదరాబాద్, బస్ భవన్: తెలంగాణ రాష్ట్రంలోని టూరిస్టులను మరియు తిరుమల వెంకన్న భక్తులను దృష్టిలో ఉంచుకొని – గౌరవ టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని టీటీడీ బోర్డు చైర్మన్…

You missed