సీఎం రేవంత్ కన్నా మంత్రి సీతక్కే నయం..!! తెలంగాణ తల్లి శిల్పం మార్పు పై క్లారిటీగా మాట్లాడిన మంత్రి…! అది కవిత నమూనగా రూపుదిద్దారని కుండబద్దలు..!!
(దండుగుల శ్రీనివాస్) అసెంబ్లీ సమావేశాల సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పాడు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించే సమయంలో ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా మట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. ఏదైనా సూటిగా కుండబద్దలు కొట్టినట్టు…
