ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి స్థల పరిశీలన జరిపిన మంత్రి,ఎమ్మెల్యేలు…సకల సదుపాయాలతో ప్రజలకు అన్నివిధాలుగా ఉపయోగకరంగా ఉండేలా అనువైన ప్రదేశంలో బస్టాండ్ నిర్మాణం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించదల్చిన ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం కోసం సోమవారం రాత్రి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్…