‘గాంధీ” ఘటన పై టీవీ 9, ఎన్టీవీ రిపోర్ట్ర్లకు డీజీపీ మహేందర్ రెడ్డి క్లాస్….
గాంధీ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిన అక్కాచెల్లెల్లు అక్కడ ఉద్యోగుల చేత గ్యాంగ్రేప్కు గురయ్యారనే వార్త కథనాలు ప్రసారం చేసిన టీవీ 9, ఎన్టీవీ విలేఖరులను పిలిచి మరీ గట్టిగా క్లాస్ తీసుకున్నాడు డీజీపీ మహేందర్ రెడ్డి. గాంధీకి మూత్రపిండాల వ్యాధితో…