మాజీ మంత్రి మహేందర్ రెడ్డి పీఏను విలేకరులు ఎందుకు తన్నారు..? దీని వెనుక అసలు కథ ఇదీ..
మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి పీఏ మల్లారెడ్డిని అక్కడి స్థానిక మీడియా ప్రతినిధులు తుక్కు తుక్కు కింద తన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది. ఎందుకు కొట్టారో తెలియదు కానీ, పోలీసుల సమక్షంలోనే విలేకరులు, వీడియో గ్రాఫర్లు, కెమెరామెన్లు మల్లారెడ్డిని…