INTERVIEW: చనిపోయింది రైతులు కాదు.. ఖలిస్తాన్ ఉగ్రవాదులు. జర్నలిస్టుతో పువ్వు లీడర్ తుంటర్వ్యూ….
జర్నలిస్టు : కేంద్రం యాసంగి ధాన్యం కొనటం లేదన్న కేసీఆర్ విమర్శలపై మీరేమంటారు? పువ్వు లీడర్ : ఈ దేశంలో పుట్టి.. బంగ్లాదేశ్ ని పొగుడుతాడా.. కేసీఆర్ దేశద్రోహి జర్నలిస్టు : కేంద్రం ఎంత కోటా ధాన్యం కొంటుందో చెప్పాలనే డిమాండ్…