జర్నలిస్టుల ఇండ్ల కలలను సాకారం చేయడం టీఆరెస్ వల్ల అవుతుందా..చంటి క్రాంతి కిరణ్…?
బాన్సువాడ ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నియోజకవర్గంలో జర్నలిస్టలకు ఇండ్లు నిర్మించి ఇస్తున్నాడంట. ఇది చూసి అబ్బురపడ్డ మన జర్నలిస్టు సంఘం నేత, అంధోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ .. అద్బుతమని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆ ఫోటోలు…