వెల్లువలా ‘కొత్త పింఛన్ వృద్దులు’
ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు వయసును కుదించి వృద్దాప్య పింఛన్ ఇచ్చేందుకు దరఖాస్తులను స్వీకరించింది. దీనికి ఈ రోజు చివరి తేదీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 6,26,333 దరఖాస్తులు వచ్చాయి.…