Tag: NIZAMABAD DISRICT

మంజులమ్మకు కన్నీటి వీడ్కోలు .. హాజరై నివాళులర్పించిన సీఎం కేసీఆర్ .. మంత్రి మాతృమూర్తి కి అశ్రు నయనాలతో నివాళి .. అంత్యక్రియలకు హాజరైన వేలాది మంది జనం

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ శుక్రవారం వారి స్వగ్రామం వేల్పూర్ లో జరిగాయి. వేల సంఖ్యలో ప్రజలు వేముల కుటుంబం అభిమానులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మంజులమ్మకు అశ్రు నయనాలతో వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి…