Assembly : మనం చిత్తశుద్దితోనే ఉన్నాం అధ్యక్ష.. ఈ మేనేజ్మెంట్లే జర్నలిస్టుల ప్రాణాలు మింగుతున్నయి…
జర్నలిస్టులు నలుగురు చనిపోయారని కనీసం అసెంబ్లీ సాక్షిగానైనా చర్చకు వచ్చింది సంతోషం. ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల చిత్తశుద్దితోనే ఉందట. కానీ మేనేజ్మెంట్లే వారి ఉసురు తీస్తున్నాయట. పాపం ఈ క్రాంతి అంతుకుమించి కూడా ఏం మాట్లాడలేడు. ఇంతమటుకు మాట్లాడింటంటేనే గ్రేటు. గ్రేటున్నర.…
