ఎదురు చూపులు: ఢిల్లీలో కేసీఆర్, తెలంగాణలో రైతులు. యాసంగిలో వరి వేసేందుకు రెడీ అవుతున్న రైతన్న…
యాసంగిలో ఉప్పుడు బియ్యం తీసుకోబోమని కేంద్రం పలు మార్లు చెప్పినా.. కేసీఆర్ చివరి ప్రయత్నమంటూ ఢిల్లీ బాట పట్టాడు. అక్కడ గులాబీ దళానికి అపాయింట్మెంట్లే దొరకడం లేదు. ఎదురు చూపులు తప్పడం లేదు. కేసీఆర్ ఎప్పుడు వస్తాడా..? వరి విషయంలో ఏం…