నమస్తే తెలంగాణకు బీజేపీ నేత లీగల్ నోటీసులు… కామారెడ్డి రాజకీయాల్లో ఇదో చర్చ…
కామారెడ్డి బీజేపీ నేత కాట్పల్లి వెంకటరమణారెడ్డి నమస్తే తెలంగాణ యాజతమాన్యానికి లీగల్ నోటీసులు ఇచ్చారు. కామారెడ్డి విలేకరి తను మాట్లాడిన మాటలను వక్రీకరించి రాసిన విషయంలో వెంకట రమణారెడ్డి సీరియస్ అయ్యాడు. ప్రెస్మీట్లో ఆ విలేకరిపై తీవ్రంగా మండిపడ్డాడు. జీతం రాళ్ల…