సర్కార్ నాన్ సీరియస్…! అధిష్టానం సీరియస్…? తేనెతుట్టెను కదుపుతున్న కాంగ్రెస్ నాయకులు.. ఢిల్లీకి తెలంగాణకు పెరుగుతున్న దూరం… ?
మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు 9949774458 ఫామ్ హౌజ్ పాలనా.. .ప్రజా పాలనా…!! అనవసరమైన ఈ అంశాన్ని చర్చకు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త సమస్యను తెచ్చి పెట్టుకున్నారు. తేనె తుట్టెలో రాయి కొట్టినట్టు ట్విట్టర్ పిట్టగూడును కదిపి ..…
