నన్ను ఆగం చేశారు.. ఒంటరిని చేసి గెంటేశారు! మీరు అండగా ఉంటారని నమ్ముతున్నా! జనంబాటలో కల్వకుంట్ల కవిత
నిజామాబాద్ ప్రతినిధి – వాస్తవం: బీఆరెస్ పార్టీ తనను ఆగం చేసిందని కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె జనంబాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో జరిగిన కార్యక్రమానికి హాజరైన జాగృతి కార్యకర్తలు, అభిమానులనుద్దేశించి మాట్లాడారు. సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినందుకు, పార్టీలో…
