Konda vishweshwer reddy: నీ కడుపు మంటంతా హుజురాబాద్ ప్రజలకేం అవసరం విశ్వేశ్వర్రెడ్డి…
చేవేళ్ల మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తన పేరుతో ఓ కరపత్రాన్ని విడుదల చేశాడు. అందులో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ.. తన విన్నపాన్ని, అభిప్రాయాలను, కేసీఆర్ తప్పుడు హామీల విషయాన్ని…