రచ్చకెక్కుతున్న బీజేపీ నేతల వ్యవహారం.. అర్వింద్కు తలవంపులు…
ఇందూరులో పాగా వేసేందుకు అర్వింద్ ఓ వైపు గట్టి ప్రయత్నం చేస్తుండగా.. కొంత మంది బీజేపీ నేతల వ్యవహరం ఆయనకు తలవంపులు తెచ్చిపెడుతున్నది. నిజామాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత జిల్లాలో బీజేపీ పుంజుకున్నది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మెజార్టీ సీట్లను దక్కించుకున్నది.…