Tag: #jacchairman

కోర్టుకెక్కింది వీఆర్వోల‌ హక్కుల కోసమే.. ప్రభుత్వానికి మేం వ్యతిరేకం కాదు.. భూ భారతి చట్టం అమలు బాధ్యత మాదే. 129 జీవో సవరణ వలన ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం లేదు.. వీఆర్వోల జేఏసీ చైర్మ‌న్ గోల్కొండ సతీష్..

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: వీఆర్వోల హ‌క్కుల సాధ‌న‌లో భాగంగానే హైకోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింద‌ని, ప్ర‌భుత్వానికి మేం వ్య‌తిరేకం కాద‌ని, భూ భార‌తి చ‌ట్టాన్ని అమ‌లు చేసే కీల‌క బాధ్య‌త‌లను త‌మ భుజ‌స్కంధాల‌పై వేసుకుంటామ‌ని వీఆర్వోల జేఏసీ చైర్మ‌న్ గోల్కొండ స‌తీష్…