నిన్నటి వరకు నీవూ బానిసవే ఈటల..!
హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో నేతలు చెలరేగిపోతున్నారు. నిందారోపణాల పర్వాలతో హుజురాబాద్ అట్టుడుకి పోతున్నది. తాజాగా ఈటల రాజేందర్ ..గెల్లు శ్రీనివాస్ పై మంత్రి హరీశ్రావు పై చేసిన మాటల దాడి చర్చనీయాంశమైంది. ‘కేసీఆర్…