ప్రజల వద్దకు పాలన! ఎంపీటీసీ, జడ్పీటీసీ, జీహెచ్ఎంసీ… ఎన్నికలు నిరవధిక వాయిదా! ఆగస్టు లేదా అక్టోబర్లో ఎన్నికలు..! బడ్జెట్కు ముందే.. మార్చి 2 నుంచి ప్రజల వద్దకు పాలన..
(మ్యాడం మధుసూదన్- సీనియర్ పాత్రికేయులు) పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. పట్టణ, పుర పాలికల ఎన్నికలు పూర్తయ్యాయి. రెండు ఎన్నికల్లోనూ అధికార పార్టీ కాంగ్రెస్ విజయపతాకాన్ని రెపరెపలాడించింది. 60 శాతానికి పైగా సీట్లు, ఓట్లు సాధించి తన పట్టును నిలుపుకున్నది. తన ఆధిపత్యాన్ని…
