ఈ డీఈవో రాజేషుడికి జర్నలిస్టుల బాధలు తెలిశాయి… అందుకే ఈ నిర్ణయం
జర్నలిస్టులను పట్టించుకునే దిక్కులేదు. బానిస బతుకుల కన్నా అధ్వానం. జీతాలుండవు. లైన్ అకౌంట్లు రావు. వెట్టిచాకిరి తప్పదు. కానీ జర్నలిస్ట్ ఆ వృత్తి మాత్రం వదలడు. ఫాల్స్ ప్రెస్టీజ్లో పడికొట్టుకుపోతూ ఉంటాడు. తనపై ఆధారపడ్డ కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తాడు. ఆఖరికి…