POCHARAM-CORONA: పోచారంకు కరోనా.. ఆస్పత్రిలో చేరిక.. కుటుంబ సభ్యులు, స్టాఫ్కు పరీక్షలు.. నెగిటివ్. ఇద్దరు సీఎంలు, గవర్నర్లకూ పరీక్షలు..
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. తన మనువరాలి పెళ్లిలో ఈ కరోనా సోకినట్టు గుర్తించారు.నిన్న రాత్రి రిసిప్షన్ ఉండే. దీనికి ముందే ఆయనకు తీవ్ర గొంతునొప్పి ఉండటంతో ఎందుకైనా మంచిదని కరోనా పరీక్షలు చేయంచుకున్నారు. పాజిటివ్ వచ్చింది.…
