బీసీ జర్నలిస్టులు బీసీ సమాజాన్ని మేల్కొల్పాలి… బీసీ జర్నలిస్టుల సమ్మేళనంలో వక్తలు.. – బీసీ జర్నలిస్టు ఫోరం ఏర్పాటు.. కన్వీనర్గా సతీష్ కమాల్, కో- కన్వీనర్గా మ్యాడం మధుసూదన్
బీసీల్లోని అన్ని కులాలు సంఘటితం కావాలని, జర్నలిస్టులు బీసీ సమాజాన్ని మేల్కొల్పేలా పని చేసి రాజ్యాధికారం సాధించుకునేలా కృషి చేయాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం బీసీ సమాజ్ ఆధ్వర్యంలో జరిగిన బీసీ జర్నలిస్టుల సమ్మేళనం జరిగింది. బీసీల సాధికారతలో బీసీ జర్నలిస్టుల…
