సోయితప్పిన టీఆరెస్ నేతలు.. బీజేపీ ఉచ్చులో చిక్కి.. విలవిలకొట్టుకుని…
బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ వేసిన ఉచ్చులో మైనంపల్లి హన్మంతరావు చిక్కాడు. కంట్రోల్ తప్పి.. కట్టుబాట్లు విడిచి ఇష్టారీతిన మీడియా ముందు మాట్లాడాడు. ఈ రోజు మల్కాజిగిరిలో జరిగిన పరస్పర దాడిలో మైనంపల్లి హన్మంతరావు అనుచరులు .. బీజేపీ కార్పొరేటర్ను చితకబాదారు.…
