బాండు పేపర్ మోసగాడు ఎంపీ అర్వింద్… బాండ్ పేపర్ రాసిచ్చి పసుపు రైతులను మోసం చేసిన చీటర్.. నేను చేసిన అభివృద్ధి ఇదీ… నువ్వేం చేశావో ప్రజలకు చెప్తావా..? అర్వింద్కు సవాల్ విసిరిన మంత్రి ప్రశాంత్రెడ్డి… ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి
బాల్కొండ: ఎంపీ అర్వింద్ బాండ్ పేపర్ మోసగాడని ధ్వజమెత్తారు మంత్రి ప్రశాంత్రెడ్డి. బాండు పేపర్ రాసిచ్చి పసుపు బోర్డు తెస్తానని రైతులను నిండా ముంచిన చీటర్ అని ఘాటుగా విమర్శించారు. అబద్దపు హామీలతో ఎంపీగా గెలిచిన అర్వింద్ బాల్కొండ, నిజామాబాద్ ప్రజలకు…
