ట్రాక్టర్ పై కలెక్టర్ ప్రయాణం! వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గం యాలాల మండలం సంఘం ఖుర్దూ గ్రామంలో స్మశాన వాటికను సందర్శించడానికి రోడ్లు బురుద మయంగా మారడంతో మూడు కిలోమీటర్ల మేర ట్రాక్టర్ లో ప్రయాణం చేసిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసమి బసు.

 

source_ srikanth reddy kompally

You missed