మునుగోడులో చాపకింద నీరులా కాంగ్రెస్… సంప్రదాయక ఓటు బ్యాంకు … స్రవంతికి సానుభూతి తోడు…ఇదో పరీక్షా సమయం. తమను తాము నిరూపించుకుని , ప్రజాక్షేత్రంలో తమ బలమేంటో రాష్ట్రానికంతటికీ తెలియజెప్పే ఓ వేదిక.
మునుగోడు ఉప ఎన్నిక రాజకీయం రాజుకుంటున్నది. ఎవరు గెలుపు, ఎవరికి రెండో స్థానం… ఎవరు మూడో స్థానంతో సరిపెట్టుకుంటారు.. అనేది ఉత్కంఠను రేపుతున్నది. ప్రధానంగా చర్చ టీఆరెస్, బీజేపీపైనే సాగుతున్నారు. ఈ రెండింట్లో ఏది గెలుస్తుంది..? ఏది రెండో స్థానంతో సరిపెట్టుకుంటుంది..?…
