20వేల ప్రైవేటు స్కూళ్లు మూత పడ్డాయి..
కరోనా వల్ ప్రైవేటు స్కూళ్లు చాలా వరకు మూత పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 20వేల వరకు మూతపడ్డాయని చెబుతున్నారు. సెప్టెంబర్ 1 నుంచి కేజీ టు పీజీ విద్యా సంస్థలన్నీ తెరవాలని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో.. ప్రైవేటు యాజమాన్యాలు మాత్రం కోలుకోలేకుండానే…
