కరోనా మింగింది… రైతుబీమా ఆసరైంది..
సెకండ్ వేవ్లో కరోనా కుటుంబాలను అస్తవ్యస్తం చేసింది. ప్రాణాలతో చెలగాటమాడింది. వేల మంది ప్రాణాలను వైరస్ మింగేసింది. ఆ కుటుంబాలకు ఎలాంటి ఆసరా లభించలేదు. ఆర్థికంగా చిన్నాభిన్నమైపోయాయి. రైతన్నలకు మాత్రం ప్రభుత్వం చేసిన రైతుబీమా ఆదుకున్నది. రైతు చనిపోతే రైతుబీమా వర్తించడంతో…