yasangi-paddy: ఎనభై శాతం వరే.. ! ఇది ఎవరికి కానుంది ఉరి…? రైతులకా..? టీఆరెస్ కా..? బీజేపీకా..?
యాసంగిలో వరి వయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా.. రైతాంగం ప్రత్యామ్నాయం వదిలి వరికే మొగ్గు చూపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వరి నాట్లు పూర్తయ్యాయి. దాదాపు 80 శాతం వరికే మొగ్గు చూపింది రైతాంగం. ఇరవై శాతం మాత్రమే ప్రత్యామ్నాయ…
