ఇందూరు బిడ్డకు అత్యున్నత పదవి… ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రభుత్వం నియమాకం.. జీవో విడుదల… మూడేళ్ల పాటు పదవీకాలం ఇస్తూ నిర్ణయం… సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న విద్యావేత్తలు, విద్యార్థి లోకం..
ఇందూరు బిడ్డకు అరుదైన గౌరవం లభించింది. రాజకీయాలకు అతీతకంగా తనదైన శైలిలో అందిరినీ కలుపుకుపోతూ.. విద్యార్థి నాయకుడిగా ఆ విద్యార్థిలోకానికి స్పూర్తిదాయకంగా నిలిచిన ఆర్ లింబాద్రికి కీలక పదవి దక్కింది. మొన్నటి వరకు ఉన్నత విద్యామండలి చైర్మన్గా ఇన్చార్జిగా ఉన్న ఆర్…