రేపు సీఎం నిజామాబాద్ పర్యటన… ముస్తాబైన నూతన సమీకృత కలెక్టరేట్….టీఆరెస్ భవన్.. బహిరంగ సభ ప్రాంగణంలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…
నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసిఆర్ నిజామాబాద్ పర్యటనకు సర్వం సిద్ధం అయ్యింది. ఆదివారం నాడు అందుకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు. సోమవారం నాడు ముఖ్యమంత్రి కేసిఆర్ ముందుగా జిల్లా…