పెద్దాయన వస్తున్నాడు! ఎంటర్ ది డ్రాగన్.. మళ్లీ జలంపై యుద్దం.. ఇంచార్జి వ్యవస్థ రద్దు.. క్యాడర్ నిర్మాణంపై దృష్టి..
(మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు) మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఫామ్హౌజ్ నుంచి కదిలారు. నందినగర్కు చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై యుద్దం కోసం కత్తులు నూరుతున్నారు. నీళ్లు, నిధులు , నియామకాలు ప్రధాన నినాదంగా చేసుకున్న తెలంగాణలో.. నీటిపై…
