విపత్తులో విలువైన లీడర్ మంత్రి వేముల.. కోవిడ్, వరదల విపత్తుల్లో ప్రజల వెంటే ప్రశాంత్ రెడ్డి .. కష్ట కాలంలో కనిపించని ఎంపి అరవింద్ … లోగోల ముందు ప్రగల్బాలకే పరిమితం .. కుల్లం కుల్ల ప్రజలు గమనిస్తున్న పరిస్థితి
విపత్తుల్లో ప్రజల తో వెన్నంటి ఉండేవారే విలువైన నాయకులు. తమను నమ్ముకున్న, ఓట్లేసి ఎన్నుకున్న ప్రజలకు ఆపద సమయంలో అండగా నిలిచిన వారే సిసలైన ప్రజా నాయకులు. ఉత్త సమయంలో ఊదరగొడుతూ.. మీడియా లోగోల ముందు అధర గొడుతూ విపత్తుల వేల…
