ఇక జల వివాదాల శాశ్వత పరిష్కారం..! * కృష్ణా జలాల వినియోగంపై టెలీమెట్రీ యంత్రాలు * ఇరు రాష్ట్రాలు.. జల్శక్తి అధికారులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులతో కమిటీ * శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ అంగీకారం… * జీఆర్ఎంబీ తెలంగాణలో.. కేఆర్ఎంబీ ఆంధ్రప్రదేశ్లో…
ఢిల్లీ- వాస్తవం: తెలంగాణ సర్కార్ తీసుకున్న చొరవ, కృషితో జల వివాదాల శాశ్వత పరిష్కారానికి నాంది పడింది. నీ వాటా ఎంత..? మా వాటా ఎంత..? జల దోపిడీ చేసింది మీరంటే మీరు.. అనుకునే పరిస్థితులు లేకుండా జరిగిన చర్చలు సఫలమయ్యాయి.…