మీడియా ముసుగులో వ్యక్తిత్వ హననం..! నా కుటుంబ సభ్యులపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నాయి..!! ఒక్కడినీ వదలా.. చట్ట పరంగా చర్యలు తీసుకుంటా..!
వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్: టెలిఫోన్ టాపింగ్ వ్యవహారంలో తనతోపాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్న వారికి బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అబద్ధాలు అసత్యాలు దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించాడు.…