మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్.. ! కాంగ్రెస్ బీసీల అస్త్రం.. 42 శాతం జీవో విడుదల… కోర్టులో నిలువకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు..
(వాస్తవం ప్రత్యేక ప్రతినిధి) అనుకున్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం మాట చెల్లించుకున్నది. బీసీలకు 42 శాతం జీవో తెచ్చింది. ఆ జీవోతో పాటే ఎన్నికల యుద్దానికి సిద్దమైంది. కోర్టులో నిలువకుండా ప్రతిపక్షాలకు ఆస్కారమివ్వకుండా అటు జీవో ఇటు ఎన్నికల షెడ్యూల్కు అధికార పార్టీ…
