చేవెళ్లలో చెలరేగిన అమిత్ షా.. రెచ్చగొట్టే ప్రసంగం… ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ మత విద్వేషాల చిచ్చు.. ఇక ఎన్నికల మూడ్లోకి కాషాయ టీమ్….
చేవెళ్లలో జరిగిన బీజేపీ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెలరేగి పోయాడు. ఇది పక్కా ఎన్నికల కోసం చేసే రెచ్చగొట్టే ప్రసంగాన్ని తలపించింది. ఎక్కడ గెలికితే తమకు ఉపయోగమే.. మత విద్వేషాలను ఎలా రెచ్చగొట్టి పార్టీకి మేలు…