ఎవరిదీ పాపం!? కోర్టు తీర్పును ఉల్లంఘించి.. ఆస్తిపన్ను!! ఇందూరు బల్దియాలో అధికారుల నిర్లక్ష్య వైఖరి బట్టబయలు.. ఆస్తిపన్ను సకాలంలో చెల్లించినా.. వాస్తవాలు వెల్లడించినా.. వైఖరి మార్చుకోని అధికారులు.. చెల్లించిన పన్నును అఫిషియల్ పోర్టల్లో ఎక్కించని వైనం.. బకాయిలు, ఇంట్రస్ట్ రూపంలో రూ. 8 కోట్లను చేర్చిన అధికారులు.. చర్చకు వచ్చిన ఆస్తిపన్ను చెల్లింపు అంశం.. దీన్ని రాజకీయ అస్త్రంగా వాడుకునేందుకు ప్రతిపక్షాల యత్నం..!
వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్: ఇందూరు మున్సిపాలిటీ పరిధిలోని 19 వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కాట్పల్లి శమంత నరేందర్రెడ్డి వార్తల్లో కేంద్ర బిందువయ్యారు. ఎందుకో మీ అందరికీ తెలుసు. ఆమె బకాయి పడ్డ ఆస్తి పన్ను రూ. 8 కోట్లు…
