https://vastavam.in/2024/03/03/state-news/p=11982/
నిజాలు నిర్భయంగా రాసిన జర్నలిస్టులపై 'నమస్తే' చర్యలు సరికావు.. లీగల్‌ నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డ తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం.. ఆ జర్నలిస్టులకు మద్దతుగా ఉంటాం.. ఉద్యమిస్తాం.. కేటీఆర్‌కూ ఇందులో సంబంధం ఉంది... అతనికీ లేఖ రాయాలని నిర్ణయం..